Tuesday, September 21, 2010

ఆమె పెదవి విప్పదెం



తమ మద్య ఎఫ్ఫైర్ గురుంచి ,ప్రభుదేవా ఎంతగా మీడియా ముందుకొస్తున్నా,ప్రభుదేవాతో పెళ్లి గురుంచి నయనతారనోటివెంట ఇప్పటిదాకా ఒక్క పలుకూ రాలేదు .ఇందుకు కారణం ఏమై ఉంటుందోగాని,సౌత్ స్కోపే అవార్డ్స్ ఫంక్షన్లోనయనతారను విషయమై అడగటానికి చాలామంది పోటిపడ్డారు.అయినాసరే,ఎక్కడా ఎవరికీ నయనతార ఛాన్స్ఇవ్వలేదు.ఎంచక్కా కాబోయే భర్తతో నయనతార అవార్డ్స్ ఫంక్షన్ ని ఎంజాయ్ చేసింది.
ప్రభుదేవా ఇంకా తన తొలి బార్యకు వీడాకులు ఇవ్వలేదు గనుక, ఇప్పుడే పెదవి విప్పి, వివాదాలకేక్కడం కన్నా, కాస్తసంయమనం పాటించటమే బెటరని నయనతార బావిస్తోందిట.










No comments:

Post a Comment