Tuesday, September 28, 2010

అయోధ్య తీర్పు వాయీదా ఫై స్టే ఎత్తేసిన సుప్రీం కోర్ట్

అయోధ్య తీర్పు వాయీదా ఫై స్టే ఎత్తేసిన సుప్రీం కోర్ట్ 


అయోధ్య భూవివాదం ఫై అలహాబాద్ హై కోర్ట్ లుక్నో బెంచ్ తీర్పు ఫై ఉన్న స్టే ను సుప్రీం కోర్ట్ ఎత్తివేసింది. ప్రధాన న్యాయమూర్తి కపాడియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.  

No comments:

Post a Comment