Monday, September 27, 2010

చలసాని పండు పోస్ట్ మార్టం పూర్తి

చలసాని పండు పోస్ట్ మార్టం పూర్తి 


గత రాత్రి యూసఫ్ గూడ లోని తన ఇంట్లో హత్యకు గురైన టీ డి పీ నేత చలసాని వెంకటేశ్వర రావు మృతదేహానికి ఈ రోజు     మద్య హ్నం  గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం మృత దేహాన్ని విజయవాడ తరలించారు.

No comments:

Post a Comment