Friday, December 10, 2010

ఎవడాడు.. నరికేస్తా....!: సింహా విజయోత్సవంలో బాలయ్య

ఎవడాడు.. నరికేస్తా....!: సింహా విజయోత్సవంలో బాలయ్య 


నిర్మాత మహేంద్ర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నందమూరి హీరో బాలయ్యబాబు సింహా విజయోత్సవ ఫంక్షన్‌  వైశ్రాయ్‌లో జరిగింది. ఆ ఫంక్షన్‌కు మీడియా వెళితే మీరెందుకు వచ్చారు. మీకు కావాల్సినవి (కవర్లు) రేపు ఇస్తాం. అప్పుడురండి అంటూ చులకనగా మాట్లాడాడు. దీనిపై చర్చ జరిగింది. ఇంతలో సీనియర్ జర్నలిస్టు బాలయ్య దృష్టికి తేవడంతో "ఎవడాడు.. నరికేస్తా.. నా కొ.." అంటూ తిట్టాడు. దీంతో నిర్మాత హుటాహుటిన వచ్చి బాలయ్యకు క్షమాపణ చెప్పాడు.ఆ తర్వాత మహేంద్ర తరపున తాను క్షమాపణ చెబుతున్నానని బాలయ్య అనడంతో.. మీరు అవసరం లేదని జర్నలిస్టులు చెప్పారు. తదనంతరం మహేంద్ర మొహం చాటేసి టాయ్‌లెట్స్ రూమ్‌లో మీడియా ప్రముఖులతో కాళ్ళపై పడి క్షమాపణ కోరాడు. 

No comments:

Post a Comment