Tuesday, October 12, 2010

21న రక్తచరిత్ర

21న  రక్తచరిత్ర

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘రక్త చరిత్ర’. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘ఎ’ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల సూచన మేరకు ఈ చిత్రంలోని ‘అనంతపురం’ అనే పేరును ‘ఆనందపురం’గా మార్చారు. వివేక్ ఓబరాయ్, సూర్య, ప్రియమణి, రాధికా ఆప్టే, శత్రుఘ్నసిన్హా ఇందులో ముఖ్య పాత్రధారులు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఇది పరిటాల రవి, మద్దెల చెరువు సూరి కథాంశమని చాలామంది అనుకుంటున్నారు. అది వారి పొరపాటు.

No comments:

Post a Comment