Monday, October 11, 2010

చిరంజీవి మేనల్లుడు హీరోగా వైవీఎస్ చౌదరి చిత్రం

చిరంజీవి మేనల్లుడు హీరోగా వైవీఎస్ చౌదరి చిత్రం

 చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన పేరు సాయి ధరమ్‌తేజ్. చిరంజీవికి ఆయన స్వయానా మేనల్లుడు (సోదరి కుమారుడు). ఆయనను హీరోగా పరిచయం చేయబోతోంది దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి.'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' చిత్రం ద్వారా వెంకట్, చందులను; 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో ఆదిత్య ఓంను; 'దేవదాసు'తో రామ్‌ను హీరోలుగా పరిచయం చేసిన చౌదరి ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు పతాకంపై తీసే సినిమాతో ధరమ్‌తేజను కథానాయకుడిగా పరిచయం చేయాలని సంకల్పించారు. 

No comments:

Post a Comment