Thursday, October 7, 2010

580 థియేటర్లలో "ఖలేజా"

580 థియేటర్లలో "ఖలేజా"

 మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'ఖలేజా' 580 ధియేటర్ లలో  గురువారం విడుదల అవుతుంది . దాదాపు రూ.50కోట్ల వ్యయంతో భారీగా నిర్మించిన ఈ సినిమాను ఇక్కడ 580 థియేటర్లలో విడుదల చేస్తున్నారు . ఓవర్‌సీస్‌లో 48 ప్రింట్లతో విడుదలవుతోంది. మా సినిమా టైటిల్‌కు ఈ రోజు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం సంగీతం సూపర్ హిట్ అయినట్టే సినిమా కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని ఆశిస్తున్నాం'' అని సి.కల్యాణ్ మీడియా ముకంగా  పేర్కొన్నారు.
 

No comments:

Post a Comment