Friday, October 22, 2010

హీరోగా ధూళిపాళ మనవడు

హీరోగా ధూళిపాళ మనవడు

దివంగత నటుడు ధూళిపాళ మనవడు ఫణిరాజ్ హీరోగా సువిధ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త మల్లెల కిషార్ సమర్పణలో రూపుదిద్దుకునే ఈ చిత్రంతో కె.జయపాలన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం: రాజభాస్కర్, ఫొటోగ్రఫీ: సురేష్, కథ, కథనం: ఎం.కిషోర్‌బాబు, నిర్మాతలు: పి.సంగీతరావు, ఎ.రాజారెడ్డి, నాగేశ్వరరావు, దర్శకత్వం: కె.జయపాలన్.

No comments:

Post a Comment